Failed to connect to MySQL: Access denied for user 'wecreatives_mla'@'localhost' (using password: YES)
మంచిరెడ్డి కిషన్రెడ్డి 1953, ఏప్రిల్ 11న భూపాల్ రెడ్డి - పద్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కిషన్రెడ్డి, హైదరాబాదులోని నిజాం కళాశాల నుండి 1975 బిఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి ఎం. రాంరెడ్డిపై గెలుపొందాడు.[4][5] తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప స్వతంత్ర అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి పై 376 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7] మంచిరెడ్డి కిషన్ రెడ్డి 26 జనవరి 2022న రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు
Mandals
Municipality
Villages
Wards
గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తి మరింత ప్రోత్సహించి, రైతుల ఆదాయం పెంచేందుకు నగదు రూపంలో రుణాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ...
దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దళితులకు నేరుగా రూ.10 లక్షల ఆర్థిక సాయం
రైతు బీమా : కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ . దేశానికి వెన్నుముక అయిన రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలలో ఒకటి రైతు బీమా.
ఆసరా అంటే ‘‘సాయం’’. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం సాయంగా నిలించేందుకే 'ఆసరా'
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద(దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ, మైనార్టీ ) కులాలకు చెందిన ఆడపిల్లల వివాహాల కోసం ...
దాదాపు 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి ఐదేళ్లలో దాదాపు 46,000 ట్యాంకులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా ...
ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం ప్రసవం తర్వాత మహిళలకు, నవజాతు శిశువులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడం, వారు ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవడం.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ హాల్మార్క్ చొరవ పేదలకు నాణ్యమైన మరియు గౌరవప్రదమైన గృహాలను అందించడానికి ఉద్దేశించబడింది...
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు ప్రతిరోజు ఒక పౌష్టికాహారాన్ని అందజేస్తోంది. ...
ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేసింది, రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉన్న యాదవ/గొల్ల/కురుమ కుటుంబాల అభ్యున్నతి కోసం రూపొందించబడింది.
రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’ పేరుతో రాష్ట్రంలోని మొత్తం జనాభా కోసం సమగ్రమైన మరియు సార్వత్రిక కంటి పరీక్షను నిర్వహించడం ద్వారా ...
తెలంగాణ కు హరితహారం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24% చెట్లను రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33%కి పెంచాలని భావిస్తోంది.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.